బెల్లంపల్లి పట్టణంలో ఫుట్పాత్లు, మెయిన్ రోడ్లపై అక్రమ కబ్జాలు, నిర్మాణాలపై బీసీ నాయకుడు కొలి పాక శ్రీనివాస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2001లో రోడ్డు విస్తరణ తర్వాత మళ్లీ ఫుట్పాత్లను వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారని ఆరోపించారు.
మెయిన్ రోడ్లపై అక్రమ వ్యాపారాలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల గుంతలు వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ టాస్క్ ఫోర్స్ ద్వారా కబ్జాలను తొలగించి పట్టణ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news